Skip to main content
Telangana Logo

Search Results

పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీపై సీఎం సమీక్ష

CM-KCR-review-on-passbooks-and-cheque-distribution-program భూ రికార్డుల ప్రక్షాళన, పాసు పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం పూర్తయ్యే వరకు అధికార యంత్రాంగం విశ్రమించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ రోజు వరకు జరిగిన భూమి అమ్మకం,కొనుగోళ్లకు సంబంధించిన అన్ని

Read More »

ఆగస్టు 15లోగా వేతన సవరణ సంఘ నివేదిక: సీఎం

​ఉద్యోగ సంఘాల జేఏసీ ఇచ్చిన పద్దెనిమిది డిమాండ్లపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సానుకూలంగా స్పందించారు. అన్నింటిపైనా నిర్దిష్ట విధానాలను ప్రకటించారు. ఉద్యోగులు కోరిన పలు డిమాండ్లపై అక్కడికక్కడే నిర్ణయాలు ప్రకటించారు. మరికొన్నింటిపై నిర్దిష్ట విధానాలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు.

Read More »

రాష్ట్ర హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

​తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శ్రీ టీబీఎన్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ చేత గవర్నర్ శ్రీ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార

Read More »

రైతు బంధు పథకం ప్రారంభోత్సవం

​ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రైతు బంధు పథకాన్ని హుజురాబాద్, కరీంనగర్ లో ప్రారంభించి రైతులకు పెట్టుబడి సాయం చెక్కులు మరియు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు.

Read More »

పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై సీఎం సమీక్ష

​ఆహార, వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు విషయాల్లో సరైన గణాంకాలు లేనందున రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయని, వీటిని అధిగమించాల్సిన ఆవశ్యకత వుందని; రైతుల సాంప్రదాయబద్దమైన కొన్ని అలవాట్లలో కొంతమార్పు రావలసిన అవసరం వుందని; రైతులందరూ ఒకే రకమైన పంటలు వేయటం వల్ల

Read More »

మిషన్ భగీరథపై సీఎం సమీక్ష

​వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటిలో నల్లా బిగించి, పరిశుభ్రమైన మంచినీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఏ ఒక్క మనిషి

Read More »

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన లంబాడ ప్రతినిధులు

​లంబాడ ప్రతినిధులు నేడు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కలిశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించినందుకు సీఎంకు లంబాడ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారిని ఉద్దేశించి మాట్లాడారు.

Read More »

పంచాయతీరాజ్ శాఖపై సీఎం సమీక్ష

​గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, కాబట్టి గ్రామాభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామ పంచాయితీకి ఒక గ్రామ కార్యదర్శిని నియమించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా రూపొందించిన

Read More »

రైతు సమన్వయ సమితి ప్రాంతీయ అవగాహన సదస్సు

​ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు 25న రాజేంద్రనగర్ ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మరియు 26న కరీంనగర్ డా.బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో జరిగిన రైతు సమన్వయ సమితి ప్రాంతీయ అవగాహన సదస్సులలో ప్రసంగించారు.

Read More »
Skip to content