ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

Search Results

ప్రపంచ తెలుగు మహాసభలు – 2017

​హైదరాబాద్‌ నగరంలో డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి జరిగిన ప్రయత్నంపై చర్చా

Read More »

CM meets Prime Minister

​Chief Minister Sri K. Chandrashekar Rao has requested Hon’ble Prime Minister Sri Narendra Modi to exempt from the Income Tax, agricultural related and depended trades as is done with the

Read More »

CM reviewed on Irrigation Projects

​Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao suggested that works on irrigation projects should speed up and proper strategies to be implemented to overcome the obstacles. The CM has held

Read More »

రాష్ట్ర హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

​తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శ్రీ టీబీఎన్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ చేత గవర్నర్ శ్రీ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార

Read More »

రైతు బంధు పథకం ప్రారంభోత్సవం

​ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రైతు బంధు పథకాన్ని హుజురాబాద్, కరీంనగర్ లో ప్రారంభించి రైతులకు పెట్టుబడి సాయం చెక్కులు మరియు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు.

Read More »

పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై సీఎం సమీక్ష

​ఆహార, వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు విషయాల్లో సరైన గణాంకాలు లేనందున రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయని, వీటిని అధిగమించాల్సిన ఆవశ్యకత వుందని; రైతుల సాంప్రదాయబద్దమైన కొన్ని అలవాట్లలో కొంతమార్పు రావలసిన అవసరం వుందని; రైతులందరూ ఒకే రకమైన పంటలు వేయటం వల్ల

Read More »

మిషన్ భగీరథపై సీఎం సమీక్ష

​వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటిలో నల్లా బిగించి, పరిశుభ్రమైన మంచినీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఏ ఒక్క మనిషి

Read More »

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన లంబాడ ప్రతినిధులు

​లంబాడ ప్రతినిధులు నేడు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కలిశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించినందుకు సీఎంకు లంబాడ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారిని ఉద్దేశించి మాట్లాడారు.

Read More »
Skip to content