ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

Search Results

గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం శంఖుస్థాపన

​జోగుళాంబ గద్వాల జిల్లాలోని తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన గట్టు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శుక్రవారం శంఖుస్థాపన చేశారు. గద్వాల నియోజకవర్గంలోని గట్టు, ధరూర్, కేటి దొడ్డి మండలాలలోని 33

Read More »

రైతుబంధు జీవిత బీమా అవగాహన సదస్సు

​వ్యవసాయ విస్తరణాధికారుల, జిల్లా వ్యవసాయ అధికారుల మరియు రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు. ఈ సందర్భంగా రైతు జీవిత బీమా పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎల్‌ఐసీతో

Read More »

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు – 2018

​తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు గారి ప్రసంగం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులకు

Read More »

పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీపై సీఎం సమీక్ష

CM-KCR-review-on-passbooks-and-cheque-distribution-program భూ రికార్డుల ప్రక్షాళన, పాసు పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం పూర్తయ్యే వరకు అధికార యంత్రాంగం విశ్రమించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ రోజు వరకు జరిగిన భూమి అమ్మకం,కొనుగోళ్లకు సంబంధించిన అన్ని

Read More »

ఆగస్టు 15లోగా వేతన సవరణ సంఘ నివేదిక: సీఎం

​ఉద్యోగ సంఘాల జేఏసీ ఇచ్చిన పద్దెనిమిది డిమాండ్లపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సానుకూలంగా స్పందించారు. అన్నింటిపైనా నిర్దిష్ట విధానాలను ప్రకటించారు. ఉద్యోగులు కోరిన పలు డిమాండ్లపై అక్కడికక్కడే నిర్ణయాలు ప్రకటించారు. మరికొన్నింటిపై నిర్దిష్ట విధానాలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు.

Read More »

రాష్ట్ర హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

​తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శ్రీ టీబీఎన్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ చేత గవర్నర్ శ్రీ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార

Read More »

రైతు బంధు పథకం ప్రారంభోత్సవం

​ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రైతు బంధు పథకాన్ని హుజురాబాద్, కరీంనగర్ లో ప్రారంభించి రైతులకు పెట్టుబడి సాయం చెక్కులు మరియు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు.

Read More »

పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై సీఎం సమీక్ష

​ఆహార, వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు విషయాల్లో సరైన గణాంకాలు లేనందున రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయని, వీటిని అధిగమించాల్సిన ఆవశ్యకత వుందని; రైతుల సాంప్రదాయబద్దమైన కొన్ని అలవాట్లలో కొంతమార్పు రావలసిన అవసరం వుందని; రైతులందరూ ఒకే రకమైన పంటలు వేయటం వల్ల

Read More »
Skip to content